స్వాగతం

శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం

శ్రీ లింగమనేని వంశజులు లింగమనేని పూర్ణ భాస్కరరావు గారు , స్వర్ణకుమారి గార్ల కుటు౦బీకులు నూతన రాజధానిలో భూలోక వైకుంఠం అన్నట్లుగా అద్భుతంగా ప్రపంచంలో మొట్టమొదటి పుణ్యక్షేత్రం శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం నిర్మించబడినది. ది 22-06-2018 శుక్రవారం ఉదయం 11 : ౦౦ గంటలకు. శ్రీ అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అమృత హస్తములతో ప్రతిష్ట చేసి ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజి వారి పర్య వేక్షణలో స్వామిజి వివరించి వారు చేసిన అనుగ్రహ సంభాషణం.

దశావతారం

“అవతారం” అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన (అవతరించిన) రూపం. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాలలో పదవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది.
మత్స్యావతారం
కూర్మావతారము
వరాహావతారము
నృసింహావతారము
వామనావతారం
పరశురామావతారము
రామావతారము
శ్రీ కృష్ణావతరం
బలరాంవతారం
కల్క్యావతారము

గ్యాలరీ

సర్వ కళ్యాణ జననం సర్వశాత్ర నివాణం ఆయుహ్ వృద్ది కరణ్రునామ్ పుత్రా శ్రీ కీర్తివర్ధనం.

విరాళాలు

దక్షిణ: “తిరిగి ఇవ్వడం” అనే అభ్యాసం

“దక్షిణ” అనేది భక్తి మరియు కృతజ్ఞతతో కూడిన పవిత్రమైన అందింపు. ఇందులో రుసుము విలువ కన్నా, మనసులో ఉన్న విశుద్ధత ముఖ్యం. ఆలయ కార్యక్రమాలు లేదా విశేష పూజల సమయంలో దక్షిణ ఇచ్చడం ద్వారా భక్తులు దైవానికి తమ కృతజ్ఞతను వ్యక్తపరుస్తారు, ఆలయ సేవలకు సహకరిస్తారు మరియు తమ ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తారు.

సంప్రదించండి

సర్వ కళ్యాణ జననం సర్వశాత్ర నివాణం ఆయుహ్ వృద్ది కరణ్రునామ్
పుత్రా శ్రీ కీర్తివర్ధనం.

    చిరునామా